అన్ని జిల్లాలకు కొత్త కార్యవర్గాలని నియమిస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అధ్యక్ష, కార్యదర్శులతో పాటు వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీ సహా మొత్తం కార్యవర్గాన్ని ప్రకటించింది. పార్టీ అధినేత, సీం వైఎస్ జగన్ అదేశాలతో నూతన నియామకాలను చేపట్టినట్లుగా పార్టీ కేంద్ర కార్యాలయం పేర్కొంది.
అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షురాలిగా : కొత్తగుళ్లి భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే
అనకాపల్లి జిల్లా : బొడ్డేట ప్రసాద్
అనంతపురం : పైల నరసింహయ్య
అన్నమయ్య జిల్లా : గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యే
బాపట్ల : మోపిదేవి వెంకటరమణ, ఎంపీ
చిత్తూరు : కె ఆర్ జె భరత్, ఎమ్మెల్సీ
కోనసీమ : పొన్నాడ వెంకట సతీష్ కుమార్, ఎమ్మెల్యే
తూర్పు గోదావరి : జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే
ఏలూరు : ఆళ్ల నాని, ఎమ్మెల్యే
గుంటూరు : డొక్కా మాణిక్య వరప్రసాద్
కాకినాడ : కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే
కృష్ణా : పేర్ని నాని, ఎంఎల్ఏ
కర్నూలు : బీవై రామయ్య, మేయర్
నంద్యాల : కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే
ఎన్టీఆర్ జిల్లా : వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే
పల్నాడు జిల్లా : పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే
పార్వతీపురం మన్యం : శత్రుచర్ల పరీక్షిత్ రాజు
ప్రకాశం : జంకె వెంకట రెడ్డి
నెల్లూరు : వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎంపీ
సత్యసాయి జిల్లా : ఎం. శంకరనారాయణ, ఎమ్మెల్యే
శ్రీకాకుళం : ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యే
తిరుపతి జిల్లా : నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి
విజయనగరం : మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), జడ్పీ చైర్మన్
వెస్ట్ గోదావరి : చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే
వైఎస్ఆర్ జిల్లా : కె సురేష్ బాబు, మేయర్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టు .. జైలులో 20 నిమిషాలు .. బెయిల్ పై విడుదల