Breaking : అగ్రాలోని తాజ్ మహాల్ వద్ద ఆగంతకులు బాంబు పెట్టినట్లు సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమైయ్యారు. తాజ్ మహాల్ ను తాత్కాలికంగా మూసివేశారు. పర్యాటకులను బయటకు పంపి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, తో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
బాంబు బెదిరింపు నేపథ్యంలో తాజ్ మహాల్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఫోన్ కాల్ ఫిరోజాబాద్ నుండి వచ్చినట్లు గుర్తించామి అగ్రా ఎస్పీ శివరామ్ యాదవ్ తెలిపారు. తనిఖీలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు.
CISF has been alerted. The man's location was traced to Firozabad. Further investigation underway: Shiv Ram Yadav, SP (Protocol), Agra
— ANI UP (@ANINewsUP) March 4, 2021