Pawan Kalyan: ఇండియన్ క్రికెట్ టీం మాజీ ఆటగాడు ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలియని వారు ఉండరు. క్రీజ్ లో ఉన్నంత సేపు అది టెస్ట్ మ్యాచ్ అయినా వన్డే మ్యాచ్ మాదిరిగా వీరభదుడు బాధ పడటం వీరేంద్ర సెహ్వాగ్ స్టైల్. సౌరవ్ గంగూలీ అదేరీతిలో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో.. అనేక మ్యాచులు ఆడి.. ఇండియా గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఇండియా టీమ్ లో త్రిబుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి ఆటగాడిగా సెహ్వాగ్ హిస్టరీ క్రియేట్ చేయడం జరిగింది.
అంతేకాకుండా ఇండియా టీం కి కొన్ని సందర్భాలలో నాయకత్వం కూడా వహించిన సందర్భాలు ఉన్నాయి. ఒక బ్యాటింగ్లో మాత్రమే కాక బౌలింగ్ లో కూడా సెహ్వాగ్ సత్తా చాటారు. అటువంటి క్రికెటర్ అయినా సెహ్వాగ్.. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ సినిమా గబ్బర్ సింగ్ సినిమా లో అదిరిపోయే డైలాగ్స్ చెప్పడం జరిగింది.
విషయంలోకి వెళితే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. చెప్పిన నీ డైలాగులలో బాగా పాపులర్ అయిన డైలాగ్..”నాక్కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది”. ఈ డైలాగ్ నీ తాజాగా..సెహ్వాగ్ పలకడం జరిగింది. ఇటీవల సోషల్ మీడియాలో.. ఒక యువతి తో పాటు సెహ్వాగ్.. ఈ డైలాగు పలికారు. ఈ వీడియో సోషల్ మీడియాలో రావటంతో పవన్ అభిమానులు.. ఫుల్ ఖుషి అవుతున్నారు. అచ్చం తెలుగు వారి మాదిరిగా సెహ్వాగ్. గబ్బర్ సింగ్ డైలాగ్ చెప్పటం తో.. క్రికెట్ అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా ఓ ప్రముఖ క్రికెటర్ పవన్ కళ్యాణ్ సినిమా డైలాగ్ చెప్పటం.. సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారింది.