Corona: మహమ్మారి కరోనా వల్ల ల అన్ని రంగాలతో పాటు ఎక్కువ నష్టపోయిన రంగం సినిమా రంగం అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. సినిమా ధియేటర్లు క్లోజ్ అవ్వటం తో పాటు షూటింగ్లు లేకపోవడంతో సినిమా ఇండస్ట్రీని నమ్ముకున్న చాలా మంది కార్మికులు నటీనటులు… చేయడానికి సినిమాలు లేక బయట షోస్ లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్రత… రోజు రోజుకి తగ్గిపోతుంది ఉండటంతో త్వరలో ధియేటర్లో ఓపెన్ అయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలో సరికొత్త వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల లో వైరల్ అవుతుంది. మేటర్ లోకి వెళ్తే త్వరలో లో లో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బిగ్ ఫైట్ నెలకొన్నట్లు ఇండస్ట్రీలో సరికొత్త వార్త వినపడుతోంది.
వాస్తవానికి ఈ మహమ్మారి తీవ్రత లేకపోతే టాలీవుడ్ టాప్ హీరోల సినిమాలు ఈపాటికి చాలావరకు రిలీజ్ అయి ఉండేది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య ఇప్పటికే రిలీజ్.. అయ్యేది. ఇదే తరహాలో బాలయ్య బాబు అఖండ సినిమా కూడా వచ్చేది. ఇంక మిగతా చాలామంది టాప్ హీరోల సినిమాలు కూడా రిలీజ్ అయ్యేవి. సరిగ్గా సమ్మర్ సీజన్ కావడంతో పాటు సెలవు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో… ఈ సినిమాలు రిలీజ్ అయ్యేవి. కానీ మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో థియేటర్లు క్లోజ్ అయినా పరిస్థితి.
ఈ ఎఫెక్ట్ మరో రెండు నెలలు థియేటర్లపై ఉంటుందని టాక్. అయితే వన్స్ కరోనా ఎఫెక్ట్ తగ్గిన తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సినిమాలు మెగాస్టార్ ఆచార్య తో బాలకృష్ణ అఖండ పోటీకి దిగుతున్నట్లు… ఈ సినిమాకి సంబంధించిన డైరెక్టర్లు కొరటాల… బోయపాటి ఎక్కడా తగ్గడం లేదని ఇండస్ట్రీలో వార్త వైరల్ అవుతుంది. కొరటాల భరత్ అనే నేను సినిమా తర్వాత చాలా టైం తీసుకున్నారు కచ్చితంగా ఆచార్య.. పరిస్థితులు సద్దుమణిగాక విడుదల చేయాలని ఫుల్ గా డిసైడ్ అయ్యాడట. ఏది ఏమైనా చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ సెకండ్ వేవ్ తగ్గిన తర్వాత చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు పోటీ పడుతున్నట్లు వార్తలు రావడంతో… ఇండస్ట్రీలో ఈ వార్త పెద్ద హాట్ టాపిక్ అయింది.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!