లక్నో, జనవరి 21: అర్ధ కుంభమేళా సందర్భంగా దర్శకుడు వినోద్ కప్రి తన ట్విట్టర్లో దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రయాగ్ రాజ్లో స్నానం చేస్తున్న ఫొటోను పెట్టారు. ఈ ఫొటో ఏ సమయంలోనిది అన్న అంశంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటో వైరల్ అయ్యింది.