ఢిల్లీ, జనవరి 26: ప్రియాంక గాంధీ ఫిబ్రవరి నాలుగున కుంభమేళాలో పుణ్యస్నానం అనంతరం తూర్పు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలను చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అదే రోజు...
లక్నో, జనవరి 21: అర్ధ కుంభమేళా సందర్భంగా దర్శకుడు వినోద్ కప్రి తన ట్విట్టర్లో దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రయాగ్ రాజ్లో స్నానం చేస్తున్న ఫొటోను పెట్టారు. ఈ ఫొటో...
ప్రయాగ్రాజ్: మకర సంక్రాంతి పర్వదినాన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రారంభమైన అర్థ కుంభమేళా మహాక్రతువుకు భక్తులు పోటెత్తారు. ఈ కుంభమేళా మార్చి నాల్గవ తేదీ వరకూ కొనసాగనుంది. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు...
ప్రయాగ్రాజ్, జనవరి 15 : ఉత్తర ప్రధేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్లో అర్ధ కుంభమేళా మకర సంక్రాంతి పర్వదినం రోజు మంగళవారం ప్రారంభమైంది. మంగళవారం తెల్లవారుజామున 5.15 గంటలకు మొదటి రాజయోగ స్నానాలు ప్రారంభమయ్యాయి. లక్షలాది...