దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన ఏపి సిఎం వైఎస్ జగన్
(విజయవాడ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం మూలా నక్షత్రం రోజు సాయంత్రం విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు,...