108 కి అప్పుడే అష్టకష్టాలు…!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో అట్టహాసంగా, ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో 108 అంబులెన్స్ సర్వీసులు ప్రారంభించారు. జూలై 1వ తేదీన ప్రారంభించిన సర్వీసులు ఆశించినట్టుగా పని చేస్తున్నాయా.. అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నెల...