యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం:13 మంది మృతి
ఫిరోజాబాద్: ఉత్తరప్రదేశ్లో బుధవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం చెందారు. ఫిరోజాబాద్లోని నాగ్లాఖాంగార్ పోలీస్స్టేషన్ పరిధిలో ప్రైవేట్ బస్సును లారీ వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో...