నిర్భయ కేసు విచారణ నుంచి తప్పుకున్న చీఫ్ జస్టిస్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసు నిందితుల్లో ఒకడైన అక్షయ్ సింగ్ సుప్రీంకోర్టులో వేసిన రివ్యూ పిటిషన్ విచారణ ధర్మాసనం నుంచి చీఫ్ జస్టిస్ ఎస్ఏ బొబ్డే తప్పుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన సంచలన ప్రకటన...