భారత్ లో 5 జీ సేవలు శనివారం మొదలైయ్యాయి. నాల్గవ పారిశ్రామిక విప్లవంగా భావిస్తున్న 5 జీ సేవలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లాంఛనంగా ప్రారంభించారు. నేటి నుండి దేశంలోని ప్రధాన నగరాల్లో...
భారత్ దేశంలో మొదటిగా 4G సర్వీస్ ని తీసుకొచ్చిన రిలయన్స్ జియో, ఇప్పుడు 5G గురించి కూడా కీలక ప్రకటనలు చేసింది. మొబైల్ కాంగ్రెస్ 2020 సమావేశంలో మంగళవారం మాట్లాడుతూ.. వచ్చే...