జర్నలిస్ట్ మహమ్మద్ జుబైర్ కు బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు
వివాదాస్పద ట్వీట్ కేసులో అరెస్టైయిన ప్రముఖ జర్నలిస్ట్, ఆల్ట్ న్యూస్ సహా వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్ కు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. ఒక వర్గం మనోభావాలు దెబ్బతీసే విధంగా 2018లో ట్వీట్ చేశారన్న...