Tag : amaravati capital farmers

రాజధాని గ్రామాల విలీనంపై ఆదిలోనే హంసపాదు!

రాజధాని గ్రామాల విలీనంపై ఆదిలోనే హంసపాదు!

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతంలోని పలు గ్రామాలను తాడేపల్లి మున్సిపాలిలో విలీనం చేసే ప్రక్రియకు అదిలోనే హంసపాదు పడింది. రాజధాని ప్రాంతంలోని పెనుమాక,… Read More

February 14, 2020

‘పెన్షన్స్ పునరుద్దరించకుంటే కలెక్టరేట్ ముట్టడి’

తూర్పుగోదావరి: రాష్ట్రంలో అర్హులైన ఆరు లక్షల మంది పెన్షన్‌లను తొలగించారనీ, తొలగించిన పెన్షన్ లను పునరుద్దరించకుంటే కలెక్టరేట్ ముట్టడికి పిలుపు నిస్తామని టిడిపి సీనియర్ నేత, మాజీ… Read More

February 7, 2020

మండలి రద్దుకే ప్రభుత్వం మొగ్గు!

అమరావతి: ఏపీలో పెద్దల సభను ప్రభుత్వం కొనసాగిస్తుందా? లేదా? అనే అంశంపై సోమవారం కీలక నిర్ణయం వెలువడనుంది. సోమవారం శాసనసభలో మండలి అంశంపై ప్రత్యేక చర్చ జరగనుంది.… Read More

January 27, 2020

పవన్ కల్యాణ్ ఆ గట్టునా ఈ గట్టునా!?

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి వైస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడంతో చెలరేగిన వివాదంలో బిజెపి వైఖరి ఇటీవలే ఆ పార్టీతో… Read More

January 25, 2020

‘కూల్చివేతలతో పాలన మొదలు..కూలిపోకతప్పుదు!’

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: కూల్చివేతలతో పాలన మొదలు పెట్టిన జగన్ ప్రభుత్వం కూలిపోకతప్పదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మూడు రాజధానులపై ప్రభుత్వం ముందడుగు… Read More

January 21, 2020

‘మూడు రాజధానులు అంటే బీజేపీ ఊరుకోదు’

న్యూఢిల్లీ: మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్తే... కేంద్రం చూస్తూ ఊరుకోదని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి అన్నారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎంలు మారినప్పుడల్లా… Read More

January 18, 2020

20నే ఏపి కేబినెట్ భేటీ

అమరావతి: ఏపి మంత్రివర్గ సమావేశాన్ని మరల 20వ తేదీకి మార్పు చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ ఉత్తర్వులు జారీ చేశారు.తొలుత ఈ నెల… Read More

January 17, 2020

ఏపి పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలో మహిళల పట్ల పోలీసులు అనుసరించిన తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని గ్రామాల్లో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్… Read More

January 17, 2020

రాజధాని గ్రామాల్లో నందమూరి సుహాసిని

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు, యువత గత 28 రోజులుగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.… Read More

January 14, 2020

‘తాము మహిళలమే..రక్షణ కల్పించండి’

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గుంటూరు: తాము మహిళలమే..తమకు రక్షణ కావాలంటూ పలువురు మహిళా పోలీసులు జాతీయ మహిళా కమిషన్ బృందాన్ని వేడుకున్నారు. పోలీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా… Read More

January 12, 2020

వెనక్కి తగ్గని రైతులు.. రాజధానిలో పోలీసుల ఆంక్షలు

అమరావతి: రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతి పరిధిలోని గ్రామాల్లో రైతుల నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. పోలీసుల ఆంక్షల మధ్యే రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. రైతులు ఆందోళన చేయకుండా… Read More

January 12, 2020

రాజధానిలో రైతు కూలీ ఆత్మహత్య

అమరావతి: రాజధాని అమరావతి కోసం మందడంలో ఓ రైతు కూలీ ఆత్మహత్య చేసుకున్నాడు. రాజధాని తరలిపోతుందంటూ గత కొద్దిరోజులుగా మానసిక ఆందోళనకు గురైన వేమూరి గోపి(20) అనే రైతుకూలీ ఇంట్లో… Read More

January 10, 2020

‘ గ్రామాల్లో ఎందుకీ యుద్ధవాతావరణం’!?

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని గ్రామాలు బోర్డర్‌ని తలపిస్తున్నాయని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు.రాజధాని రైతుల పాదయాత్ర నేపథ్యంలో గ్రామాల్లో పెద్ద… Read More

January 10, 2020

రాజధానిలో తీవ్ర ఉద్రిక్తత.. టీడీపీ నేతల అరెస్ట్

అమరావతి: రాజధాని గ్రామాలైన మందడం, తుళ్లూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.శుక్రవారం ఉద్దండరాయునిపాలెం నుంచి విజయవాడ దుర్గగుడికి రైతులు పాదయాత్ర తలపెట్టారు. కనకదుర్గమ్మకు సారె, నైవేద్యం సమర్పించేందుకు పాదయాత్రగా వెళ్లేందుకు సిద్ధమైన… Read More

January 10, 2020

రాజధాని రైతులకు టాలీవుడ్ మద్దతు!

అమరావతి: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ గత 23 రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనకు సర్వత్రా మద్దతు లభిస్తోంది. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు రైతులకు మద్దతు… Read More

January 9, 2020

‘రాష్ట్రంలో అల్లకల్లోలానికి కుట్రలు’

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని టిడిపి అధినేత చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ… Read More

January 9, 2020

మూడు రాజధానులు బోగస్: బుద్ధా

విజయవాడ: మూడు రాజధానులు బోగస్ అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ఇందులో జగన్ ల్యాండ్ మాఫియా స్కీమ్ తప్ప సరుకు ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు.… Read More

January 9, 2020

రాజధానిలో 23వ రోజుకు చేరిన దీక్షలు

  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు 23వ రోజుకు చేరాయి. తుళ్లూరు, వెలగపూడి, మందడం… Read More

January 9, 2020

అమరావతికి మద్దతుగా ‘ఆలపాటి’ మహాపాదయాత్ర

గుంటూరు: రాజధాని అమరావతికి మద్దతుగా టిడిపి నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మహా పాదయాత్ర ప్రారంభించారు. తెనాలి నుంచి వెలగపూడి వరకు జెఏసి ఆధ్వర్యంలో ఈ… Read More

January 9, 2020

‘అరెస్టులతో ఉద్యమాన్ని అపలేరు’

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజధాని ప్రాంతంలో రైతులు ప్రజాస్వామ్య విధానంలో, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వం రెచ్చగొడుతోందని జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఆరోపించారు.… Read More

January 7, 2020

టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ పై చంద్రబాబు ఆగ్రహం

అమరావతి: రైతులకు మద్దతుగా గుంటూరు జిల్లా చినకాకాని వద్ద జాతీయ రహదారి దిగ్బంధంలో పాల్గొనేందుకు వెళ్తున్న టీడీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేయడంపై ఆపార్టీ అధినేత, మాజీ… Read More

January 7, 2020

‘రైతులు అధైర్యపడవద్దు:పోరాడి సాధించుకుందాం’

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి విషయంలో రైతులు అధైర్యపడవద్దు, పోరాడి సాధించుకుందాం అని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. సోమవారం రాజధాని ప్రాంత గ్రామాల్లో చంద్రబాబు… Read More

January 6, 2020

‘గాజులు కాదు…భూములు ఇవ్వండి’

విశాఖ: మాజీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఇవ్వాల్సింది తన గాజులు కాదని, ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా చంద్రబాబు కొట్టేసిన భూములని మున్సిపల్ శాఖ మంత్రి… Read More

January 2, 2020

మూడు రాజధానులపై పవన్ మాటేంటి ?

అమరావతి: జనసేన పార్టీలోని ముఖ్యమైన విభాగాల నాయకులతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం… Read More

December 30, 2019

మూడు రాజధానులపై కేటీఆర్ ఏమన్నారంటే?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారంపై దుమారం కొనసాగుతోంది. అమరావతి నుంచి రాజధానిని తరలించొద్దని ఆప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అయితే, మూడు రాజధానుల… Read More

December 29, 2019

విశాఖలో జగన్ ఎందుకు మాట్లాడలేదు?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ పేరు తెరపైకి వచ్చిన అనంతరం తొలిసారి నగరానికి వచ్చిన సీఎం జగన్‌ పర్యటన ఉత్తరాంధ్ర ప్రజలను నిరుత్సాహపరిచింది. విశాఖపట్నంను పరిపాలనా… Read More

December 29, 2019

‘ఎప్పటికీ అమరావతే ప్రజారాజధాని’

అమరావతి: ఎప్పటికీ ప్రజారాజధాని అమరావతేనని  టిడిపి అధినేత.మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. 13 జిల్లాల అభివృద్ధికి కావాల్సిన ఆదాయ వనరుల్ని సమకూర్చే రాజధాని అమరావతి అని చెప్పారు. కేబినెట్… Read More

December 27, 2019

అమరావతిని అమ్మేసేందుకు ప్రభుత్వం కుట్ర

అమరావతి: ఏపీలో వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రాజధానిగా అమరావతినే కొసాగించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన… Read More

December 27, 2019

గొల్లపూడిలో రాజదాని సెగ:దేవినేని ఉమా అరెస్టు

అమరావతి: రాజధాని మార్చవద్దంటూ విజయవాడలోని గొల్లపూడి వద్ద పెద్ద సంఖ్యలో రైతులు దర్నాకు దిగారు. గొల్లపూడి నుంచి విజయవాడ దుర్గగుడి వరకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో… Read More

December 27, 2019

టిడిపికి విశాఖ మాజీ ఎమ్మెల్యే రహమాన్ గుడ్‌బై

అమరావతి: టిడిపి విశాఖ అర్బన్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రెహమాన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రతిపాదించడాన్ని స్వాగితిస్తున్నట్లు రహమాన్ పేర్కొన్నారు. ఎన్‌ఆర్‌సి,… Read More

December 26, 2019

జగన్ నిర్ణయానికి జై…కానీ!

విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. జగన్ ప్రటకనపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యతిరేకిస్తుంటే..… Read More

December 24, 2019

‘అసలు ముప్పు జగనన్నే’!

అమరావతి: విశాఖకు కార్యనిర్వాహక రాజధాని తరలించడం వెనుక అక్కడి భూములపై వైసిపి నేతల కన్ను ఉందని టిడిపి ఆరోపిస్తున్నది. విజయసాయి రెడ్డి ప్రభృతులు ముదే అక్కడ వేలాది… Read More

December 23, 2019

రాజధానిపై హైకోర్టులో పిల్

అమరావతి: రాజధాని ఏర్పాటుకై రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమిస్తూ విడుదల చేసిన జివో నెం.585ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. రాజధాని రైతుల పరిరక్షణ సమితి… Read More

December 19, 2019

రాజధాని ప్రాంతంలో నిరసనల వెల్లువ

అమరావతి:రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రాజధానులంటూ చేసిన ప్రకటనకు నిరసనగా రైతులు దీక్షకు దిగారు. రాజధాని ప్రాంతంలోని వెలగపూడి, కిష్టాయపాలెం, వెంకటాయపాలెం,రాయపూడి, తుళ్లూరు, మందడంలో పెద్ద… Read More

December 18, 2019

‘ప్రజా చైతన్యంతోనే ప్రభుత్వానికి బుద్ది చెబుతాం’

అమరావతి: ప్రజా చైతన్యం ద్వారానే ఈ ప్రభుత్వనికి బుద్ది చెబుతామని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధానిపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకే అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్నట్లు… Read More

November 28, 2019