AP High Court: సర్వత్రా ఉత్కంఠ .. ఏపి రాజధాని పిటిషన్లపై హైకోర్టు తీర్పు నేడే..
AP High Court: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి దాఖలైన పిటిషన్ లపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం నేడు తీర్పు వెల్లడించనుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి,...