షాకింగ్.. ఇకపై డిజిటల్ పేమెంట్లకూ చార్జిలను వసూలు చేయనున్న బ్యాంకులు..?
కరోనా మహమ్మారి కారణంగా దేశంలో ఇప్పటికే అనేక రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. లాక్ డౌన్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా అనేక రంగాలు నష్టాల్లోనే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఆంక్షలను సడలించి నెమ్మదిగా...