కేంద్రమంత్రి మాటలు విన్నారా..? న్యాయ రాజధాని సులువేం కాదు..!!
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అంటే రాయలసీమ, కోస్తా ఆంధ్రా, ఉత్తరాంధ్ర సమాంతరంగా అభివృద్ధి చెందాలన్న సదుద్దేశంతో పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా...