జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో దర్యాప్తునకు హజరు కావాలని పేర్కొంది. ఈ నెల 24న విచారణకు హజరు కావాలని...
జార్ఖండ్ రాష్ట్రం ధన్ బాద్ లో రాత్రి ఓ అపార్ట్ మెంట్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడగా, వారిని ఆసుపత్రికి...