CBI: వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు షాక్ ఇచ్చిన ఏపి సర్కార్..?
CBI: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు ఏపి సర్కార్ షాక్ ఇచ్చింది. కడపలో వారికి కేటాయించిన గెస్ట్ హౌస్ గదులను ఖాళీ చేయాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించారు....