ఆసుపత్రిలో అగ్నిప్రమాదం..ఆరుగురు కరోనా బాధితులు మృతి
గుజరాత్ రాష్ట్రంలోని ఓ కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కరోనా బాధితులు మృతి చెందారు. రాజ్కోట్ నగరంలోని ఉదయ్ శివానంద్ ఆసుపత్రిలోని ఐసీయూలో శుక్రవారం తెల్లవారుజామున...