జగన్ క్యాబినెట్ లో రెండు మంత్రి పదవులు ఖాళీ అవుతున్నాయి. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎన్నిక కావడంతో వారు ఎమ్మెల్సీ పదవులకు దాంతో పాటు మంత్రి పదవులకు రాజీనామా...
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ముందుగా హెలికాఫ్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేశారు. అనంతరం ప్రాజెక్టు వద్ద ఇప్పటి వరకూ జరిగిన పనులు, ఇంకా జరగాల్సిన పనుల వివరాలను ఉన్నతాధికారులను...