పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలన
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ముందుగా హెలికాఫ్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేశారు. అనంతరం ప్రాజెక్టు వద్ద ఇప్పటి వరకూ జరిగిన పనులు, ఇంకా జరగాల్సిన పనుల వివరాలను ఉన్నతాధికారులను...