నేడు పల్నాడు జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇవేళ (గురువారం) పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని లింగంగుంట్ల లో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి...