NewsOrbit

Tag : palnadu district

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: వైసీపీలో చేరిన పల్నాడు టీడీపీ కీలక నేత .. కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్  

sharma somaraju
YSRCP:  పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గానికి చెందిన టీడీపీ కీలక నేత కొమ్మారెడ్డి చలమారెడ్డి వైసీపీలో చేరారు. ఆయన సోమవారం వైసీపీ అధినేత, సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. సీఎం జగన్ ఆయనకు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Achampeta (palnadu): ఉయ్యాలలో నిద్రిస్తున్న పసిపాప మంటల్లో సజీవ దహనం

sharma somaraju
Achampeta (palnadu): అచ్చంపేట మండలం పెదపాలెం ఎస్సీ కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలోకి నెట్టింది. మాలపల్లెలోని ఓ గుడిసెలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అదే సమయంలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Road Accident: ఏపిలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు తెలంగాణ వాసులు మృతి

sharma somaraju
Road Accident: ఏపిలోని పల్నాడు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లాకు ఆరుగురు కూలీలు మృతి చెందారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గురజాల ప్రభుత్వ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

నేడు పల్నాడు జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన

sharma somaraju
ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇవేళ (గురువారం) పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని లింగంగుంట్ల లో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: మురికిపూడిలో గ్రానైట్ తవ్వకాలపై స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ హైకోర్టు .. ఆ మంత్రికి నోటీసులు

sharma somaraju
AP High Court: పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడి లో గ్రానైట్ తవ్వకాలపై ఏపీ హైకోర్టు స్టేషన్ కో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ.. మంత్రి విడతల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

మాచర్లలో టీడీపీ, వైసీపీ బాహాబాహీ .. ఉద్రిక్తత.. టీడీపీ కార్యాలయానికి నిప్పు.. వాహనాలు ధ్వంసం

sharma somaraju
పల్నాడు జిల్లాలోని మాచర్లలో టీడీపీ, వైసీపీ శ్రేణులు బాహాబాహీకి దిగడంతో రణరంగంగా మారింది. కర్రలు, రాళ్లు, గాజు సీసాలతో దాడులు చేసుకున్నారు. ఇదేమి కర్మ కార్యక్రమంలో భాగంగా టీడీపీ శ్రేణులు రింగ్ రోడ్డు సెంటర్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపిలోని ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా రైతులకు మేలు – సీఎం జగన్

sharma somaraju
రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా ఓ వైపు రైతులు మేలు జరగడమే కాక దాదాపు 33వేలకుపైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తెలిపారు. పల్నాడు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

sharma somaraju
Breaking: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీ ని మినీ వ్యాన్ ఢీ కొట్టడంతో ఏడుగురు మృతి చెందగా మరో పది మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. రెంటచింతల...