YSRCP: వైసీపీలో చేరిన పల్నాడు టీడీపీ కీలక నేత .. కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్
YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గానికి చెందిన టీడీపీ కీలక నేత కొమ్మారెడ్డి చలమారెడ్డి వైసీపీలో చేరారు. ఆయన సోమవారం వైసీపీ అధినేత, సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. సీఎం జగన్ ఆయనకు...