ఏపిలో వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దిశ బిల్లును మరో సారి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గత ఏడాది చట్టం చేసి కేంద్రానికి పంపినా పలు సాంకేతిక అంశాల నేపథ్యంలో ఆమోదం లభించలేదు....
రాష్ట్ర రవాణా మరియు సమాచార శాఖ మంత్రి పేర్ని నాని పై జరిగిన హత్యయత్నం కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. నిందితుడు నాగేశ్వరరావుపై సెక్షన్ 307 (హత్యాయత్నం) కింద కేసు నమోదు...