న్యూఢిల్లీ : వ్యంగ్యవార్తావిభాగం : దేశంలో పరిస్థితులపై 94 మంది ‘మేధావులు’ నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు. గుప్తయుగం తర్వాత తొలిసారిగా దేశంలో మరోసారి స్వర్ణయుగం ప్రారంభమైందని వారు తమ లేఖలో మోదీపై...
గుర్ గ్రామ్ ప్రాంతంలో ఒక ముస్లిం యువకుడిని కొట్టి, బలవంతంగా ‘జై శ్రీరాం’ అనిపించిన ఘటనను ఖండించినందుకు, అధికారులు తక్షణం స్పందించాలని కోరినందుకు బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ పై సోషల్ మీడియాలో విపరీతంగా...
గుర్ గ్రామ్: అది గుర్ గ్రామ్ లోని సదర్ బజార్ ప్రాంతం. సుమారు 25 ఏళ్ల వయసున్న వ్యక్తి మసీదు నుంచి తిరిగొస్తున్నాడు. అంతలో కొందరు వ్యక్తులు అతడిని చుట్టుముట్టి, కొట్టి.. బలవంతంగా అతడు...