ఇస్లామాబాద్: జైషే మహమద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజహర్ సోదరుడు ముఫ్తి అబ్దుల్ రవూఫ్, అతని కుమారుడు హమజ్ అజహర్ లతో సహా 44మంది నిషేదిత ఉగ్రవాద నాయకులను పాకిస్థాన్ ప్రభుత్వం అరెస్టు...
ఇస్లామాబాద్, మార్చి 4 : ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్ చనిపోయాడంటూ వార్తలు వెలువడిన నేపథ్యంలో అతను బతికే ఉన్నాడని పాక్ మీడియా వెల్లడించింది. ఈ విషయాన్ని అతని కుటుంబ సన్నిహితులు...