Drinking water Contamination: కలుషిత నీటి కారణంగా కంభంపాడులో 20 మంది అస్వస్థత..!!
Drinking water Contamination: కృష్ణాజిల్లా వత్సవాయి మండలం కంభంపాడు గ్రామంలో కలుషిత మంచినీటి కారణంగా 20 మంది అస్వస్థతకు గురైనట్లు సమాచారం. గత రాత్రి నుండి సుమారు 20 మంది వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురైయ్యారు....