పట్టాభి సహా 13 మంది టీడీపీ నేతలకు 14 రోజుల రిమాండ్ .. థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ జడ్జికి ఫిర్యాదు చేసిన పట్టాభి
అనేక పరిణామాల మధ్య టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి రామ్ (పట్టాభి)ని పోలీసులు గన్నవరం జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హజరుపర్చారు. గన్నవరం సీఐ కనకారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టాభిపై పోలీసులు కేసు...