TTD News: తిరుమల శ్రీవారికి రూ.కోట్ల విరాళం అందించిన భారత్ బయోటెక్..
TTD News: తిరుమల శ్రీవారికి భారత్ బయోటెక్ భారీ విరాళాన్ని అందించింది. టీటీడీ అన్న ప్రసాదం ట్రస్ట్ కు రూ.2 కోట్ల విరాళాన్ని అందజేశారు ఆ సంస్థ అధినేత శ్రీకృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లాలు....