నాయకుడు అనే వాడు తనని నమ్ముకున్న వాళ్ళకి మరియు సమస్య కు మధ్య ఉండి సమస్యను ఎదుర్కొంటూ తన తోటి వారిని ముందుకు నడిపించాలి. అంతే కానీ సమస్యలు వచ్చినప్పుడు పారిపోయి ప్రజలనే అనే...
ఈ కరోనా సంక్షోభం కారణంగా ప్రజలతో పాటు ప్రభుత్వ ఆదాయం కూడా పూర్తిగా పడిపోయింది. ప్రజలకు ఆదాయం రావాలంటే వారికి పని ఉండాలి.. కాని ఇప్పుడు అది దొరకడమే గగనం అయిపోయింది. ఇక ప్రభుత్వానికి...