అమరావతి: ఇప్పటి వరకూ కేవలం ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టిడిపి ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ వచ్చిన బిజెపి నాయకుడైన మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తాజాగా మహఘట్ బంధన్ నాయకులపైనా...
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ విపక్ష కూటమిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. వారిది మహాఘటబంధన్(మహా కూటమి) కాదని.. అదో మహామిలావత్(భారీ కల్తీ కూటమి) అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వాళ్లంతా కలిసి దేశాన్ని ఐసీయూలోకి...