ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు చాలావరకూ కులాల తో ముడిపడి ఉంటాయి అని చాలామంది చెబుతారు. తెలంగాణలో కుల ప్రస్తావన అంతగా ఉండదు అని ఏపీలో కులగజ్జి రాజకీయాలు ఎక్కువ అని ముఖ్యంగా కమ్మ వర్సెస్...
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కాపుల రిజర్వేషన్ ఉద్యమానికి ముద్రగడ పద్మనాభం నాయకత్వం వహించారు. చంద్రబాబు 2014 ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది....