రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్.. నేటి నుండి ఏపిలో వాహనాల ద్వారా ఉచితంగా బియ్యం పంపిణీ..వాటికి మాత్రమే డబ్బులు
ఏపిలో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు నేటి నుండి ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఎవై)...