పిట్టల్ని కాల్చినట్లు కాల్చేశారు!
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉత్తరప్రదేశ్లో భూమి తగాదాకు సంబంధించి గ్రామస్థులపై విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది మరణించారు. 19 మంది గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు. సోనాభద్ర జిల్లాలోని ఉభా గ్రామంలో...