నోబెల్ కోసం పార్లమెంట్లో బిల్లు
ఇస్లామాబాద్,మార్చి 2 : పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని శనివారం ఆ దేశ పార్లమెంట్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ మేరకు తీర్మానాన్ని ది సెక్రటేరియట్ ఆఫ్ నేషనల్ అసెంబ్లీ(దిగువసభ)లో పాక్...