Tirumala: ఆపరేషన్ చిరుత కొనసాగుతుందని చెప్పిన టీటీడీ చైర్మన్ భూమన
Tirumala: తిరుమల అలిపిరి, శ్రీవారి మెట్ల నడక మార్గాల్లో వెళ్లే భక్తులకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామనీ, భక్తుల భద్రత విషయంలో రాజీ పడేది లేదనీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు....