పల్లాకు కీలక పదవి
హైదరాబాద్: రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డిని నియమించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. త్వరలోనే రాష్ట్ర...