టాప్ స్టోరీస్జైట్లీ అంత్యక్రియల్లో ఫోన్లు మాయం!MaheshAugust 27, 2019 by MaheshAugust 27, 2019న్యూఢిల్లీః బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు జరుగుతుండగా దొంగలు రెచ్చిపోయారు. 11 మంది ప్రముఖుల ఫోన్లను చోరీ చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం...