న్యూఢిల్లీః బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు జరుగుతుండగా దొంగలు రెచ్చిపోయారు. 11 మంది ప్రముఖుల ఫోన్లను చోరీ చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం...
న్యూఢిల్లీః బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని యమునా నది ఒడ్డున ఉన్న నిగంబోధ్ ఘాట్లో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. జైట్లీ...