పోలవరం పనులు పరిశీలించిన పీపీఏ సీఇఓ అయ్యంగార్.. పనుల పట్ల సంతృప్తి
ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాలతో ప్రత్యేక పర్యవేక్షణలో పనులు ఊపందుకున్నాయి. ప్రభుత్వం నిర్ధేశించిన సమయానికి ప్రాజెక్టు పనులు పూర్తి చేసేలా అధికారులు,...