ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు సజీవ దహనం .. జవాన్ల వ్యాన్పై గ్రనైట్ దాడి.. ఆ తర్వాత కాల్పులు
జమ్మూకశ్మీర్ లో ఘోరం జరిగింది. పుంచ్ జిల్లాలో రహదారిపై వెళుతున్న ఆర్మీ ట్రక్కులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు జవాన్లు సజీవ దహనమయ్యారు. మరి కొందరు గాయపడ్డారు. తొలుత పిడుగు పాటు...