‘కంచే చేను మేస్తోంది’!
లక్నో: దేశాన్ని కాపాడాల్సిన వాళ్లే గందరగోళం సృష్టిస్తున్నారని ప్రధాని మోదీ పేరు ప్రస్తావించకుండా సమాజ్వాదీ పార్టీ నాయకురాలు జయాబచ్చన్ విమర్శలు గుప్పించారు. బూత్ ఏజెంట్లది చాలా బాధ్యతాయుతమైన పాత్ర అని, వారు చాలా అవసరమని...