Featured న్యూస్కేంద్ర ఎన్నికల కమిషనర్గా రాజీవ్ కుమార్Special BureauSeptember 1, 2020September 1, 2020 by Special BureauSeptember 1, 2020September 1, 2020(న్యూఢిల్లీ నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) కేంద్ర ఎన్నికల సంఘం నూతన కమిషనర్గా మాజీ ఆర్థిక కార్యదర్శి, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రాజీవ్ కుమార్ నియమితులైయ్యారు. రాజీవ్ కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు....