న్యూస్ రాజకీయాలుఆ నేతలకు జగనే ఎనర్జీ టానిక్ ఇవ్వాలి !YandamuriJuly 8, 2020July 8, 2020 by YandamuriJuly 8, 2020July 8, 2020అధికారంలోకి రాక ముందు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కొందరు నేతలను బుజ్జగించేందుకు శాసనమండలి తాయిలం చూపారు.అదే ఇప్పుడు వైసీపీలో కొంత అశాంతికి కారణమవుతోంది. ఏపీలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ...