‘మా గతి గుర్తుంచుకోండి’
అయిదేళ్ల క్రితం నరేంద్ర మోదీ నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో అసహనం పెరిగింది. ప్రశ్నించడం నేరంగా మారింది. ప్రశ్నంచేవారిపై దాడులు జరిగాయి. హిందుత్వ వైఖరికి వ్యతిరేకంగా మాటాలాడ్డం దేశద్రోహంగా మారిపోయింది. ముస్లింలపై,...