ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం..! ఆరుగురు ఢిల్లీ వాసులు మృతి..!!
(హైదరాబాద్ నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ఢిల్లీ వాసులు మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున పటాన్చెరువు మండలం పాటి ఔటర్...