పోలీసుల కారణంగా చీరాలలో అనుమానాస్పదంగా మరణించిన కిరణ్ కుటుంబం విషయంలో సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఘటన జరిగిన వెంటనే నియోజకవర్గ ఇంచార్జి ఆమంచి కృష్ణమోహన్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్న జగన్...
ప్రశాంతంగా సాగిపోతున్న వైకాపాలో రెండు నియోజకవర్గాలు ప్రధానంగా పెద్ద సమస్యగా మారాయనడంలో సందేహం లేదు! వాటిలో ఒకటి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం కాగా.. రెండోది తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం. నరసాపురం...