ఏపి లో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం వైఎస్ జగన్ .. పర్యాటకులకు గుడ్ న్యూస్
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇవేళ మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది పర్యాటకులకు గుడ్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా 20 పర్యాటక ప్రదేశాల్లో 26 టూరిస్ట్ పోలీస్ స్టేషన్ లను ఏర్పాటు...