దుర్గగుడిలోని రథం వద్ద వెండి సింహాలు మాయం?
(అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) అంతర్వేదిలో శ్రీలక్ష్మీనర్శింహస్వామి ఆలయ రథం తగులబడిన సంఘటన మరువక ముందే విజయవాడ దుర్గగుడిలో మరో ఘటన వెలుగు చూడటం తీవ్ర కలకలాన్ని రేపుతున్నది. విజయవాడ దుర్గగుడిలో...