ప్రతీకారం తీర్చుకున్నాం: భారత్
సర్జికల్ స్ట్రైక్పై భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన చేసింది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామని, పెద్ద సంఖ్యలో జైషే ఉగ్రవాదులను హతమార్చామని విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే వెల్లడించారు. మంగళవారం తెల్లవారుజామున భారత్...